Ex CM KCR To Visit Telangana Bhavan : బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సికింద్రాబాద్ పాస్పోర్టు కార్యాలయానికి వెళ్లారు. తన పాస్పోర్టును రెన్యువల్ చేయించుకున్నారు. పాస్పోర్టు కార్యాలయం నుంచి కేసీఆర్ నేరుగా తెలంగాణ భవన్కు వెళ్లారు. దాదాపు 7 నెలల విరామం తర్వాత కేసీఆర్ అక్కడికి వెళ్లారు. బీఆర్ఎస్ రజతోత్సవ వేళ భవిష్యత్ కార్యాచరణపై నేతలకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు.
Category
🗞
News