పిడుగుపాటుకు దంపతులు మృతి

  • yesterday
Heavy Rains in Sri Sathya Sai District: శ్రీ సత్యసాయి రాత్రి నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దిగువగంగంపల్లితండాలో పిడుగుపాటుకు దంపతులు మృతి చెందారు. వర్షానికి రోడ్లన్నీ నీటితో నిండిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Category

🗞
News

Recommended