'అవినీతి పాపాలు జగన్‌ను దహించబోతున్నాయి'

  • 2 days ago
TDP Leaders Fires on YS Jagan Mohan Reddy: తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ , అవినీతి పాపాలు జగన్మోహన్ రెడ్డిని దహించబోతున్నాయని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీబీఐ, ఈడీ కేసుల్లో ముద్దాయిని టీటీడీ ఛైర్మన్ చేసినందుకే ఇటువంటి పరిస్థితి తలెత్తెందని ధ్వజమెత్తారు. తప్పు చేసి కూడా కొంచమైనా బాధ లేకుండా, కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడంపై మండిపడ్డారు.

Category

🗞
News

Recommended