Compensation to Flood Victims in AP :భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన కుటుంబాలు, పంటలు దెబ్బతిన్న రైతులకు పరిహారం అందజేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. అన్ని వర్గాల వారికి ఒకేసారి సాయం అందించనున్నారు. సాయం అందలేదనే ఫిర్యాదు రాకూడదని అధికారులకు సూచించారు.