వయనాడ్ ఘటనతో విశాఖ కొండవాలు నివాసితుల్లో భయాందోళన

  • 26 days ago
Panic Among people Living in Hilly Areas of Visakh: కేరళలోని వయనాడ్ కొండచరియల ఘటనతో దేశ వ్యాప్తంగా కొండవాలు ప్రాంతాల్లో నివసించే జనాలకు భయం రెట్టింపు పెరిగింది. అయితే ఇప్పుడు విశాఖలోని కొండవాలు నివాసితులు అదే భయానికి గురవుతున్నారు. చిన్నపాటి వర్షం కురిసినా ఎప్పుడు ఏ రాయి మీద పడుతుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

Recommended