ఎంపీల పనితీరుని సమీక్షిస్తా : చంద్రబాబు

  • last month
ఎంపీల పనితీరు ప్రతి మూడు నెలలకు సమీక్షిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టంచేశారు. కేంద్రం నుంచి నిధులు, ప్రాజెక్టులు తెచ్చేందుకు కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. ఎంపీలు, మంత్రులు సమన్వయంతో పనిచేయడంతో పాటు ఒక్కో ఎంపీకి రెండు మూడు కేంద్ర ప్రభుత్వ శాఖల బాధ్యత అప్పగించారు. వచ్చే సమావేశానికి బీజేపీ, జనసేన ఎంపీలను పిలుస్తామని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సీఎం వెల్లడించారు.

Recommended