తిరుపతి: జగన్ వస్తున్నాడు మీ కార్లు జాగ్రత్త.. జనసేన ప్రచారం

  • 2 years ago
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తిరుపతి పర్యటన నేపథ్యంలో జనసేన నాయకులు కలిసి వినూత్నంగా నిరసన తెలిపారు. స్థానిక బైరాగి పట్టెడ పార్క్ వద్ద 'జగన్ వస్తున్నాడు కార్లు జాగ్రత్త..' అంటూ ప్రచారం చేశారు. స్థానిక ప్రజలు, తిరుమలకు వస్తున్న భక్తులు ఎవరి వారి కార్లను జాగ్రత్తగా ఉంచుకోవాలని జనసేన నేతలు సూచించారు.

Category

🗞
News

Recommended