TWO CENTS LAND TO THE POOR: పేదల నివాసాలకు రెండు సెంట్ల స్థలం అందిస్తామని వాగ్దానం చేసిన కూటమి ప్రభుత్వం, రాష్ట్రంలోనే మొదటిసారి నెల్లూరులో ఆ హామీని నెరవేర్చింది. ప్రభుత్వం జీవో విడుదల చేసిన తర్వాత, మొదటిసారి నెల్లూరులో 126 మంది పేదలకు రెండు సెంట్లు స్థలం మంజూరు చేశారు. అందుకు సంబంధించిన పట్టాలను మంత్రి నారాయణ పంపిణీ చేశారు.
Category
🗞
News