తిరుమల కొండపై ఐదేళ్లపాటు వైఎస్సార్సీపీ అరాచకం

  • yesterday
TTD Committees Rubber Stamps During YSRCP Government : గత ఐదేళ్లుగా టీటీడీ బోర్డును జగన్​ సర్కార్​ రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చుకుంది. టీటీడీ కమిటీల్ని కీలుబొమ్మలుగా మార్చేసి పలు అక్రమాలకు పాల్పడింది. కమిటీ సభ్యుల్లో అత్యధికులు ఛైర్మన్​, ఈవో చెప్పిన విధంగా నడుచుకునేవారు. నిత్యావసర సరకుల కొనుగోళ్లు, సివిల్​ పనులకు ఇష్టారాజ్యంగా ఆమోదాలు తెలిపేవారు.

Category

🗞
News

Recommended