రైల్వే ప్రయాణికులే టార్గెట్
Sri Sathya Sai District Railway Police Arrest Theft Gang in Trains : ఇటీవల రైళ్లలో దొంగతనాలు పెరిగిపోతున్నాయి. రైల్వే పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నా దుండగులు చాకచక్యంగా చోరీలకు పాల్పడుతుండటం గమనార్హం. తాజాగా ఇలాంటి ఘటనే శ్రీ సత్యసాయి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. రైళ్లలో ప్రయాణించే ప్యాసింజర్లను టార్గెట్ చేసుకుని వారికి కూల్ డ్రింక్లలో మత్తుమందు కలిపి దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను రైల్వే పోలీసులు పట్టుకున్నారు.
Category
🗞
News