లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి - ప్రాయశ్చిత్తంగా తిరుమలలో శాంతి హోమం

  • 2 days ago
Tirumala Shanthi Homam Today : తిరుమల శ్రీవారి ఆలయంలో శాంతి హోమం ప్రారంభమైంది. ఆలయంలోని యాగశాలలో అర్చకులు హోమం నిర్వహిస్తున్నారు. శాంతి హోమంలో టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి పాల్గొన్నారు.

Category

🗞
News

Recommended