సింహాచలం దేవస్థానంలో 945 కిలోల నెయ్యి సీజ్‌

  • 4 hours ago
Ghee Seized in Simhachalam Temple : తిరుమల స్వామివారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించడంపై కలకలం రేగడంతో ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల ప్రసాదాల తయారీపై దృష్టి సారించింది. ఈ క్రమంలో సింహాచలం ఆలయంలో లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యిని ఆహార భద్రతా అధికారులు సీజ్‌ చేయడం కలకం రేపింది. మిగిలిన సరకుల నాణ్యత నిర్థారించేందుకు అధికారులు రంగంలోకి దిగారు.

Category

🗞
News

Recommended