రైతులకు ఎకరాకు 25 వేలు ఇవ్వాలి: వైఎస్ షర్మిల
Sharmila Fires on YS JAGAN And CBN: ఏలేరు ఆధునికీకరణపై వైఎస్ రాజశేఖర్రెడ్డికి ఉన్న చిత్తశుద్ధి చంద్రబాబు, జగన్లకు లేదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. రైతులను ఏలేరు నిండా ముంచిందని, వేల ఎకరాలు నీటమునిగాయని తెలిపారు. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలంలో ముంపు ప్రాంతాలను ఆమె పరిశీలించారు. రైతులకు 25 వేల రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Category
🗞
News