సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి భూమిపూజ

  • last month
Telangana Talli Bhoomi Pooja At Secretariat : రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.

Category

🗞
News
Transcript
00:00Thank you very much.
03:30Namaskaram Benchko Namo.

Recommended