'మీపై వేటు పడే వరకు నిద్రపోయేదే లే' - పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకు వెళ్లే యోచనలో బీఆర్ఎస్

  • last month
BRS Party Defections in Telangana : పార్టీ ఫిరాయింపుల విషయంలో దూకుడుగా వెళ్లాలని భారత్ రాష్ట్ర సమితి భావిస్తోంది. ఇప్పటికే 10 మంది శాసనసభ్యులు, ఆరుగురు ఎమ్మెల్సీలు పార్టీకి గుడ్ బై చెప్పారు. దీంతో ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు కోసం గట్టిగా ప్రయత్నించాలని గులాబీ పార్టీ భావిస్తోంది. ఇప్పటికే సభాపతికి పిటిషన్లు ఇచ్చిన బీఆర్ఎస్ త్వరలోనే సుప్రీంకోర్టుకు కూడా వెళ్తామని అంటోంది.

Recommended