​ బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి కామెంట్స్

  • last month
Alleti Maheshwar Reddy Fires on CM Revanth Reddy : సీఎం రేవంత్‌రెడ్డి ఏడు నెలల పాలనలోని చీకటి జీవోలపై ఈడీ, సీబీఐలతో విచారణ జరిపించాలని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. అసెంబ్లీ మీడియా హాల్​లో మాట్లాడిన ఏలేటి గత ప్రభుత్వం మాదిరిగానే చీకటి ఒప్పందాలు, చీకటి జీవోలతో ప్రస్థుత సర్కార్‌ అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. అమృత్‌ పథకం ద్వారా కేంద్రం ఇచ్చిన 3 వేల కోట్ల నిధులలో దాదాపు 12వందల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు.

Recommended