ప్రమాదకరంగా 90 ఏళ్ల నాటి వంతెన

  • 9 days ago
Narayanapuram Old Bridge Condition: ఏలూరు జిల్లా నారాయణపురం వద్ద కొత్త వంతెన నిర్మాణానికి అడుగులు పడట్లేదు. ఇదిగో అదిగో అంటూ హడావుడితోనే వైఎస్సార్సీపీ ప్రభుత్వం కాలయాపన చేసింది. శిథిలావస్థకు చేరిన వంతెనపైనే వాహనదారులు రాకపోకలు సాగిస్తున్నారు. కూటమి ప్రభుత్వమైనా వంతెనను పూర్తి చేస్తుందని స్థానికులు ఆశిస్తున్నారు.