Andhra Pradesh : CBN మాదిరి దుబారా ఇప్పుడు లేదు.. ఉద్దానంకు రక్షిత తాగునీరు - సాయిరెడ్డి

  • 4 years ago
Andhrapradesh : Ysrcp mp vijay sai reddy targets Chandra Babu Naidu.
#Andhrapradesh
#Vijaysaireddy
#Ysjagan
#Uddanam
#Amaravati
#Eluru
#ChandrababuNaidu

టీడీపీ అధినేత , మాజీ ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విరుచుకుపడుతున్నారు. ఏ చిన్న అవాక్షం దొరికినా సోషల్ మీడియాలో నిప్పుల వర్షం కురిపిస్తారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి కూడా ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రజలకు తెలియజేస్తారు. సోహల్ మీడియాలో పలు అంశాలపై స్పందించే విజయసాయి తాజాగా ఏలూరు వింత వ్యాధి , రాష్ట్రంలో పెట్టుబడులు , ఉద్దానం కిడ్నీ బాధితులకు శాశ్వత తాగునీరు అందించే పథకం తదితర అంశాలపై సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు .

Recommended