యాదాద్రిలో కొనసాగుతున్న లక్ష్మీనరసింహ స్వామివారి అధ్యయనోత్సవాలు | Yadadri | iNews

  • 6 years ago
తెలంగాణలోని పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి సన్నిధిలో అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 18వ తేదీన ప్రారంభమైన అధ్యయనోత్సవాలు 23 వ తేదీ వరకు జరగనున్నాయి. నేడు 5వ రోజు అధ్యయనోత్సవాల్లో భాగంగా వటపత్రసాయి అలంకరణలో బాలాలయంలో సేవపై విహరిస్తూ స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు.

Category

🗞
News

Recommended