రియల్ టైం గవర్నెన్స్ ద్వారా పౌర సేవలు
CM Chandrababu Visited Real Time Governance Center in Secretariat : వైఎస్సార్సీపీ హయాంలో రియల్టైం గవర్నెన్స్ను పట్టించుకోకపోవడంతో రాష్ట్ర ప్రజలు ఎంతగానో నష్టపోయారని గతంలో కూటమి నేతలు ధ్వజమెత్తారు. నేడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక ఆర్టీజీఎస్ ద్వారా పౌర సేవలను మెరుగుపరుస్తున్నారు.
Category
🗞
News