ధరణి వచ్చాక 95 శాతం రైతులు ఆనందంగా ఉన్నారు : పల్లా రాజేశ్వర్ రెడ్డి

  • 26 days ago
MLA Palla Rajeshwar Reddy On Dharani Portal : ధరణి ద్వారా తెచ్చిన భూసంస్కరణలు రైతులకు మేలు చేకూర్చాయని, దేశంలో కేసీఆర్‌లా ఏ ముఖ్యమంత్రి కూడా ధరణి వంటి విప్లవాత్మక నిర్ణయం తీసుకోలేదని బీఆర్ఎస్ శాసనసభ్యుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. భూమి హక్కులు, సంస్కరణల అంశంపై శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆయన పాల్గొన్నారు.

Recommended