వైఎస్సార్సీపీ పాలనలో ఇరిగేషన్ నిర్వీర్యం అయింది
- 7 days ago
Minister Nimmala Ramanaidu on Polavaram Project: గత ప్రభుత్వం రాష్ట్రంలోని ఇరిగేషన్ను నిర్వీర్యం చేసిందని మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన ఆయన పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా సాగు, తాగు నీటిని బుధవారం విడుదల చేయనున్నట్లు తెలిపారు.