దేశం ఉన్నంత వరకు పీవీ పేరు శాశ్వతం : కేటీఆర్
- 10 days ago
KTR Tribute to PV Narasimha Rao : మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జీవితచరిత్రను కేంద్రం ఎన్సీఆర్టీ పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. పీవీ జయంతి సందర్భంగా తెలంగాణ భవన్లో ఆయనకు నివాళి అర్పించారు. భారతదేశం ఉన్నన్ని రోజులు పీవీ పేరును దేశ ప్రజలు గుర్తుంచుకుంటారని కేటీఆర్ అన్నారు. గత బీఆర్ఎస్ హయాంలో పీవీ శతజయంతి ఉత్సవాలు అపురూపంగా నిర్వహించామని చెప్పారు.