"ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోలుతో ఉపయోగం లేదు"

  • 9 days ago
ఛత్తీస్‌గఢ్‌ నుంచి విద్యుత్ కొనుగోళ్ల విషయంలో అప్పటి బీఆర్​ఎస్ ప్రభుత్వం తొందరపడిందని విద్యుత్ రంగ నిపుణులు తెలిపారు. విద్యుత్ కొనుగోళ్లపై ప్రభుత్వం నియమించిన జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి కమిషన్ విచారణ ముందు విద్యుత్‌రంగ నిపుణులు తిమ్మారెడ్డి, వేణుగోపాల్‌ హాజరై ప్రభుత్వం ఎలా నష్టపోయిందో వివరించారు.