"ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలుతో ఉపయోగం లేదు"
- 9 days ago
ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్ల విషయంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తొందరపడిందని విద్యుత్ రంగ నిపుణులు తెలిపారు. విద్యుత్ కొనుగోళ్లపై ప్రభుత్వం నియమించిన జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి కమిషన్ విచారణ ముందు విద్యుత్రంగ నిపుణులు తిమ్మారెడ్డి, వేణుగోపాల్ హాజరై ప్రభుత్వం ఎలా నష్టపోయిందో వివరించారు.