హైదరాబాద్ మెట్రోకు భారీగా పెరిగిన ప్రయాణికుల తాకిడి *Telangana | Telugu OneIndia
Rain effect, Heavy people traveling in Hyderabad metro rails |
ఎంఎంటీఎస్ సేవలు నిలిచపోవడంతో ఎక్కువ మంది హైదరాబాద్ మెట్రోనే ఆశ్రయిస్తున్నారు. దీంతో మెట్రో రైళ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. మెట్రో స్టేషన్లకు కూడా ప్రయాణికుల తాకిడి భారీగా పెరిగింది. ప్రస్తుతం నడుపుతున్న మెట్రో రైళ్లు సరిపోవడం లేదు. కిక్కిరిసి మెట్రో రైళ్లు నడుస్తున్నాయి
#Hyderabad
#Metrohyderabad
#MMTShyderabad
#Telangana
#Heavyrains
ఎంఎంటీఎస్ సేవలు నిలిచపోవడంతో ఎక్కువ మంది హైదరాబాద్ మెట్రోనే ఆశ్రయిస్తున్నారు. దీంతో మెట్రో రైళ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. మెట్రో స్టేషన్లకు కూడా ప్రయాణికుల తాకిడి భారీగా పెరిగింది. ప్రస్తుతం నడుపుతున్న మెట్రో రైళ్లు సరిపోవడం లేదు. కిక్కిరిసి మెట్రో రైళ్లు నడుస్తున్నాయి
#Hyderabad
#Metrohyderabad
#MMTShyderabad
#Telangana
#Heavyrains
Category
🗞
News