ఒంటి కాలుతోనే 2 కి.మీ దూరంలోని పాఠశాలకు బాలిక, చలించిన కేటీఆర్ *Social | Telugu Oneindia

  • 2 years ago
Priyanshu is setting the bars high for students through her dedication and will power to reach her school every day | బీహార్ సివాన్ జిల్లాకు చెందిన ఓ బాలిక ఒకే కాలుతో రెండు కిలోమీటర్ల దూరంలోని పాఠశాలకు వెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వీడియోను చూసిన ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చలించిపోయారు. ఏఎన్‌ఐ వార్తా సంస్థ ట్విటర్‌లో చేసిన పోస్ట్‌ను చూసి ఆ చిన్నారి వివరాలను పంపాలని కోరారు కేటీఆర్.


Category

🗞
News

Recommended