• 4 years ago
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ప్రవేశపెట్టిన 2021 బడ్జెట్‌లో పాత వాహనాల స్క్రాపేజ్ విధానాన్ని ప్రకటించారు. ఈ కొత్త విధానం మరింత ఇంధన సామర్థ్యం మరియు పర్యావరణ అనుకూల వాహనాల అమ్మకాలు మరియు ఉత్పత్తిని పెంచుతుంది. అదనంగా, పెట్రోల్ డీజిల్‌పై డబ్బుని ఆదా చేస్తుంది. వ్యక్తిగత, వాణిజ్య వాహనాల ఫిట్‌నెస్ పరీక్షల ఆధారంగా కొత్త వాహన స్క్రాపేజ్ విధానం ఉంటుందని ఆర్థిక మంత్రి ప్రకటించారు.

2021 కేంద్ర బడ్జెట్‌లో చేరిన వెహికల్ స్క్రాపింగ్ సిస్టం గురించి మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి.

Category

🚗
Motor

Recommended