Telangana : విద్యార్థుల్ని స్కూళ్లకు పంపేందుకు 60% పేరెంట్స్ సుముఖం - మంత్రి
Sabita Indra reddy on schools reopen on Telangana
#SabithaIndrareddy
#Telangana
#Hyderabad
#Schoolsreopen
ఇంటర్ పరీక్షలను మే15 లోపు ఇంటర్ పరీక్షలు పూర్తి చేస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బుధవారం 33 జిల్లాల డీఈఓలతో సమావేశం నిర్వహించారు. సమావేశం ముగిసిన అనంతరం వివరాలు వెల్లడించారు. అలాగే మే 17 నుంచి 10వ తరగతి పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.
#SabithaIndrareddy
#Telangana
#Hyderabad
#Schoolsreopen
ఇంటర్ పరీక్షలను మే15 లోపు ఇంటర్ పరీక్షలు పూర్తి చేస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బుధవారం 33 జిల్లాల డీఈఓలతో సమావేశం నిర్వహించారు. సమావేశం ముగిసిన అనంతరం వివరాలు వెల్లడించారు. అలాగే మే 17 నుంచి 10వ తరగతి పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.
Category
🗞
News