Skip to playerSkip to main contentSkip to footer
  • 1/4/2021
Andhra Pradesh : Gudiwada politics grabs attention of ap people.

#Pawankalyan
#KodaliNani
#Ysjagan
#TDP
#Gudiwada
#Amaravati

గుడివాడలో పేకాట శిబిరాలపై జరిగిన దాడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపగా , తాజాగా పేకాట వ్యవహారంపై కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రబాబు కీలక ప్రకటన చేశారు. వారం రోజుల్లో వంద పేకాట శిబిరాలపై దాడులు జరిపామని చెప్పిన ఎస్ పి రవీంద్ర బాబు, గుడివాడలో జరిగిన దాడే ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది పేర్కొన్నారు. సంక్రాంతి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో పేకాట శిబిరాలు, కోడి పందాల శిబిరాలపై దాడులు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.ఎవరైనా పేకాట శిబిరాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు .

Category

🗞
News

Recommended