ల్యాండ్ రోవర్ డిఫెండర్ హైబ్రిడ్ బుకింగ్స్ స్టార్ట్

  • 4 years ago
ల్యాండ్ రోవర్ ఇండియా తన కొత్త డిఫెండర్ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ పి 400 ఇ ఎస్‌యువి కోసం బుకింగ్స్ ప్రారంభించినట్లు ప్రకటించింది. ల్యాండ్ రోవర్ దేశీయ మార్కెట్లో అత్యంత శక్తివంతమైన మరియు ఇంధన సామర్థ్యం పి 400 ఇ ఎస్‌యువి ఫస్ట్ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ మోడల్.

కొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్ పి 400 ఇ ఎస్‌యువి నాలుగు మోడళ్లలో విక్రయించబడుతుంది. అవి ఎస్‌ఇ, హెచ్‌ఎస్‌ఇ, ఎక్స్-డైనమిక్ హెచ్‌ఎస్‌ఇ మరియు ఎక్స్ మోడల్స్. ల్యాండ్ రోవర్ తన 5 డోర్స్ బాడీ స్టైల్ ఎస్‌యూవీని త్వరలో లాంచ్ చేసి డెలివరీ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది.

ల్యాండ్ రోవర్ డిఫెండర్ హైబ్రిడ్ బుకింగ్స్ గురించి మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఈ వీడియో చూడండి.

Recommended