• 5 years ago
మహీంద్రా అండ్ మహీంద్రా సరికొత్త థార్ ఎస్‌యూవీని భారతీయ మార్కెట్లో ఎట్టకేలకు విడుదల చేసింది. కొత్త (2020) మహీంద్రా థార్ ఇప్పుడు దాని బాహ్య రూపకల్పన మరియు పునరుద్దరించబడిన ఇంటీరియర్ మరియు అనేక కొత్త ఫీచర్స్ తో పాటు అనేక నవీకరణలతో వస్తుంది.

కొత్త (2020) మహీంద్రా థార్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. అవి AX సిరీస్ మరియు LX సిరీస్. AX సిరీస్ మరింత అడ్వెంచర్-ఓరియెంటెడ్ వెర్షన్. అయితే LX సిరీస్ మరింత టార్మాక్-ఓరియెంటెడ్ వేరియంట్. అక్టోబర్ 2 వ తేదీన సరికొత్త థార్ భారత మార్కెట్లో విక్రయించబడుతుందని మహీంద్రా కంపెనీ ధృవీకరించింది. అంతే కాకుండా అధికారిక బుకింగ్‌లు కూడా అదే తేదీన ప్రారంభమవుతాయని చెప్పారు.

Category

🚗
Motor

Recommended