బ్రిటిష్ మోటార్సైకిల్ తయారీ సంస్థ ట్రయంఫ్ మోటార్సైకిల్స్ సరికొత్త టైగర్ 900 అడ్వెంచర్-టూరర్ మోటార్సైకిల్ను విడుదల చేసింది. దీని ధర ఎక్స్-షోరూమ్ ప్రకారం రూ .13.70 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
ట్రయంప్ ఇప్పటికే రూ.50,000 రూపాయలతో బుకింగ్స్ కూడా స్వీకరిస్తోంది. త్వరలోనే ఈ బైక్ డెలివరీలు కూడా ప్రారంభం కానున్నాయి. ట్రయంప్ టైగర్ 900 బైక్ పూర్తిగా స్క్రాచ్ నుంచి తయారు చేశారు. అంతే కాకుండా మనుపటి సిరీస్ల కన్నా మరింత ఫ్రెష్గా కనిపించేలా డిజైన్ చేశారు.
ట్రయంప్ ఇప్పటికే రూ.50,000 రూపాయలతో బుకింగ్స్ కూడా స్వీకరిస్తోంది. త్వరలోనే ఈ బైక్ డెలివరీలు కూడా ప్రారంభం కానున్నాయి. ట్రయంప్ టైగర్ 900 బైక్ పూర్తిగా స్క్రాచ్ నుంచి తయారు చేశారు. అంతే కాకుండా మనుపటి సిరీస్ల కన్నా మరింత ఫ్రెష్గా కనిపించేలా డిజైన్ చేశారు.
Category
🗞
News