Lok Sabha Election 2019: New Delhi State Profile, Sitting MP, MP Performance Report
Lok Sabha Election 2019:Know detailed information on New Delhi Lok Sabha Constituency in video. Get information about election equations, sitting MP, demographics, social picture, performance of current sitting MP, election results, winner, runner up, & much more on New Delhi.
#LokSabhaElection2019
#NewDelhiloksabhaconstituency
#MeenakshiLekhi
#AshishKhetan
#AjayMaken
#BJP
#AAP
#INC
1951 లో కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ నుండి సుచేతా కృపాలని ఎన్నిక కాగా మళ్లీ 1957లో కాంగ్రెస్ పార్టీనుండి అదే అభ్యర్థి గెలుపొందారు. 1961లో ఉప ఎన్నిక జరగ్గా బీజేపి నుండి బాల్ రాజ్ మధోక్ గెలుపొందారు. ఇక 1962లో కాంగ్రెస్ పార్టీ నుండి మెహర్ చాంద్ ఖన్నా గెలుపొందారు. ఇక 1967లో బీజేపి తరుఫున మనోహర్ లాల్ సోధీ, 1971లో కాంగ్రెస్ పార్టీ నుండి ముకుల్ బెనర్జీ ప్రాతినిద్యం వహించారు. 1977లో భారతీయ లోక్ దళ్ నుండి అటల్ బిహారీ వాజ్ పేయి, ఆ తర్వాత 1980 లో జనతా పార్టీ నుండి మళ్లీ వాజ్ వేయి ప్రాతినిద్యం వహించారు. ఇక 1984లో క్రిష్ణ చంద్ర పంత్ కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపిక కాగా, 1989లో లాల్ క్రిష్ణ అద్వాణీ బీజేపి నుండి గెలుపొందారు. 1991 లో బీజేపి నుండి మళ్లీ అద్వాణీ గెలవగా 1992లో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ నుండి ప్రముఖ నటుడు రాజేష్ ఖన్నా విజయం సాధించారు. సవరించిన సరిహద్దుల ప్రకారం 1996 నుండి 1999వరకు బీజేపి నుండి జగ్ మోహన్ ప్రాతినిథ్యం వహించారు. 2004 లో కాంగ్రెస్ పార్టీ నుండి అజయ్ మాకెన్ గెలుపొందారు. ఆ తర్వాత 2009 లో మళ్లీ అజయ్ మాకెన్ కాంగ్రెస్ నుండి గెలుపొందగా 2014లో మీనాక్షి లేఖి బీజేపి నుండి ఇప్పటి వరకు ప్రాతినిద్యం వహిస్తున్నారు.
#LokSabhaElection2019
#NewDelhiloksabhaconstituency
#MeenakshiLekhi
#AshishKhetan
#AjayMaken
#BJP
#AAP
#INC
1951 లో కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ నుండి సుచేతా కృపాలని ఎన్నిక కాగా మళ్లీ 1957లో కాంగ్రెస్ పార్టీనుండి అదే అభ్యర్థి గెలుపొందారు. 1961లో ఉప ఎన్నిక జరగ్గా బీజేపి నుండి బాల్ రాజ్ మధోక్ గెలుపొందారు. ఇక 1962లో కాంగ్రెస్ పార్టీ నుండి మెహర్ చాంద్ ఖన్నా గెలుపొందారు. ఇక 1967లో బీజేపి తరుఫున మనోహర్ లాల్ సోధీ, 1971లో కాంగ్రెస్ పార్టీ నుండి ముకుల్ బెనర్జీ ప్రాతినిద్యం వహించారు. 1977లో భారతీయ లోక్ దళ్ నుండి అటల్ బిహారీ వాజ్ పేయి, ఆ తర్వాత 1980 లో జనతా పార్టీ నుండి మళ్లీ వాజ్ వేయి ప్రాతినిద్యం వహించారు. ఇక 1984లో క్రిష్ణ చంద్ర పంత్ కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపిక కాగా, 1989లో లాల్ క్రిష్ణ అద్వాణీ బీజేపి నుండి గెలుపొందారు. 1991 లో బీజేపి నుండి మళ్లీ అద్వాణీ గెలవగా 1992లో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ నుండి ప్రముఖ నటుడు రాజేష్ ఖన్నా విజయం సాధించారు. సవరించిన సరిహద్దుల ప్రకారం 1996 నుండి 1999వరకు బీజేపి నుండి జగ్ మోహన్ ప్రాతినిథ్యం వహించారు. 2004 లో కాంగ్రెస్ పార్టీ నుండి అజయ్ మాకెన్ గెలుపొందారు. ఆ తర్వాత 2009 లో మళ్లీ అజయ్ మాకెన్ కాంగ్రెస్ నుండి గెలుపొందగా 2014లో మీనాక్షి లేఖి బీజేపి నుండి ఇప్పటి వరకు ప్రాతినిద్యం వహిస్తున్నారు.
Category
🗞
News